- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సిద్దిపేట: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల మసీద్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మదీనా మజీద్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ఈ మిలాద్ ఉన్ నబీ వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. ఆయన ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను, బోధించారని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Tags
- Milad-un-Nabi
Next Story