దేశవ్యాప్తంగా ముస్లింలు..

by  |
దేశవ్యాప్తంగా ముస్లింలు..
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. దీంతో మసీదులు నిర్మానుశ్యంగా దర్శనమిస్తున్నాయి. ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు మోహరించారు. ప్రముఖులు ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story