వైసీపీ నేతపై హత్యాయత్నం..

by  |

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు రౌడీయిజంతో ముడిపడి ఉంటాయి. వర్గాలుగా విడిపోయి, ఎప్పుడూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. తాజాగా తిరుపతిలోని రేణిగుంటలో వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. బుగ్గ వీధిలో వైసీపీ నేత, మాజీ ఎంపీటీసీ అమానుల్లాపై ఆదివారం ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అమానుల్లాను గమనించిన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed