- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: 10 పెళ్లిళ్లు చేసుకున్న జగన్లాల్ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భోజిపురాకు చెందిన 52ఏళ్ల జగన్లాల్ అనే రైతు వారసత్వంగా వచ్చిన ఆస్తికి తన తెలివి తేటలు ఉపయోగించి రూ. కోట్లు సంపాదించాడు. 1990లో మొదటి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఐదుగురు భార్యలు అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ తర్వాత మరో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాక… కొద్దిరోజులకే వారు వదిలేశారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్కు చెందిన ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్న జగన్లాల్.. మొదటి భార్యకు చెందిన దత్తపుత్రుడికి ఆస్తి రాసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా హత్యకు గురయ్యాడు. జగన్లాల్కు.. నేషనల్ హైవే పక్కన ఖరీదైన భూమి ఉండటంతో వాటిపై కన్నేసిన దుండగులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జగన్లాల్కు పిల్లలు లేరని పోలీసులు వెల్లడించారు.