- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మచిలీపట్నం మార్కెట్యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావుది రాజకీయ హత్యేనని పోలీసులు నిర్ధారించారు. రాజకీయంగా, సామాజికంగా మోకా ఎదుగుదలను చూసి ఓర్వలేని టీడీపీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసుల ఈ ఘటనలో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, అతని పెదనాన్న కొడుకు చింతా నాంచారయ్య అలియాస్ పులి, అతని అన్న కుమారుడు చింతా కిషోర్లతో పాటు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story