- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చైర్మన్ కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇంట్లోనే జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ప్రమేమయంపై దర్యాప్తు చేపట్టారు.
Next Story