మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకుపై హత్యాయత్నం

by  |
మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకుపై హత్యాయత్నం
X

దిశ, వెబ్‎డెస్క్ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చైర్మన్ కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇంట్లోనే జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ప్రమేమయంపై దర్యాప్తు చేపట్టారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed