- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యా యత్నం చేసాడు. ఎల్లారెడ్డి మున్సిపాలిటి లో 28 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుడు నర్సింహులు ను తొలగించారు.
మున్సిపల్ చైర్మెన్ బంధువును అదే పోస్టులో నియమించుకున్నారు. దాంతో మనస్థాపానికి గురైన నర్సింహులు ఆత్మ హత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణ కరువై ఆత్మహత్య యత్నం చేసినట్టు సమాచారం.
Next Story