- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో మినీ పురపోరుకు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వరంగల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు, ఖమ్మంలో కార్పొరేషన్లు 59 డివిజన్లు ఉన్నాయి. సిద్దిపేట 43, కొత్తూరు 12, అచ్చంపేట 20, జడ్చర్లలో 27, నకిరేకల్లో 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం కల్ల రాజకీయ పార్టీల ఆధిపత్యం తేలనుంది. దీంతో ఎవరు విజయం సాధిస్తారో అన్న ఉత్కంఠ అభ్యర్థులు, పార్టీల్లో నెలకొంది. ముఖ్యంగా అందరి ఫోకస్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్పైనే ఉందని చెప్పాలి. ఈ రెండు కార్పొరేషన్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇక ఓటరు నాడి ఏ వైపు ఉందో తేలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
Next Story