- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: కరోనా కట్టడిలో భాగంగా మాస్క్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య నిబంధనలు కఠినతరం చేశారు. పట్టణంలోని వ్యాపార సంస్థలతో పాటు సామాన్యులు కూడా మాస్కు లేకుండా కనిపిస్తే ఫైన్లు వేస్తున్నారు. ఓ వైన్ షాపులో మాస్కు లేకుండా మద్యం విక్రయాలు జరుపుతుండగా గమనించిన సమ్మయ్య రూ.5వేలు జరిమానా విధించారు. అంతేకాకుండా రోడ్లపై తిరుగుతున్న సాధారణ పౌరులపైనా ఫైన్లు వేశారు. కేవలం మాస్కులే కాకుండా భౌతికదూరం పాటించని వారిపట్ల సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Tags: Municipal Commissioner, tightened, regulations, Mask, fine, karimnagar
Next Story