వాడేసుకోవడంపై జగన్‌కు ముద్రగడ లేఖ

by  |
వాడేసుకోవడంపై జగన్‌కు ముద్రగడ లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: కాపులను ఓటు బ్యాంకుగా వాడుకోవొద్దని కాపు రిజర్వేషన్ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చన వ్యక్తిగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. అలాగే ఎన్నికల సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన ఈ లేఖలో గుర్తు చేశారు. దానికి అనుగుణంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపులకు వ్యతిరేకంగా వ్యవహరించి, పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దని ఆయన సీఎంకి సూచించారు.



Next Story

Most Viewed