టీఆర్ఎస్‌లోకి ముద్దసాని తనయుడు..

by  |
muddasani-kasyapu-reddy
X

దిశ, కమలాపూర్ : మాజీ మంత్రి దివంగత నేత ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యపు రెడ్డి సోమవారం మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన వారికి మద్దతుగా అంకితభావంతో పని చేస్తానని అని చెప్పుకొచ్చారు.

అయితే, ఒకానొక సమయంలో ఈటలను ఢీ కొట్టేందుకు ఇంతకుముందు ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరిని బరిలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ యోచించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed