- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కమలాపూర్ : మాజీ మంత్రి దివంగత నేత ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యపు రెడ్డి సోమవారం మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన వారికి మద్దతుగా అంకితభావంతో పని చేస్తానని అని చెప్పుకొచ్చారు.
అయితే, ఒకానొక సమయంలో ఈటలను ఢీ కొట్టేందుకు ఇంతకుముందు ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరిని బరిలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ యోచించినట్లు తెలుస్తోంది.
Next Story