- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆర్మూర్: భారతరత్న డాక్టర్ అంబేద్కర్ నివాసమైన రాజగృహంపై జరిగిన దాడి రాజ్యంగం పైన జరిగిన దాడేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు అధ్వర్యంలో నల్లజెండాలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే ప్రజలు, ఒకే చట్టం అని రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ ఆలోచన విధానంపై పాసీస్టుల పాలనలో దాడులు పెరిగాయన్నారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో పదవులను అనుభవిస్తున్న నేతలు ఇప్పుడైనా సిగ్గుపడాలన్నారు. రాజగృహంపై దాడి చేసిన నిందుతులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.
Next Story