- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ముదిగొండ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం ముదిగొండ మండల ఎంపీటీసీలతో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ ప్రత్యేక సమావేశమై స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు క్యాంప్ అనంతరం ఎన్నికల్లో పాల్గొని అఖండ మెజార్టీ సాధించి పెట్టిన ముదిగొండ ఎంపీటీసీలకు మరియు జడ్పీటీసీలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎడవెల్లి ఎంపీటీసీ చెరుకుపల్లి విజయ, గంధసిరి ఎంపీటీసీ పంది సుహాసిని, గోకినేపల్లి ఎంపీటీసీ, పెద్ద పొంగు రాంబాబు, సువర్ణపురం ఎంపీటీసీ నానబాల మాధవి, వల్లభి ఎంపీటీసీ రోజాని రమేష్, బాణాపురం ఎంపీటీసీ పచ్చ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు చొరవతో మండలంలోని ఎంపీటీసీలకు మండల పరిషత్ నిధుల నుంచి రూ. 52 లక్షలు కేటాయించినట్లు ఎంపీపీ సామినేని హరి ప్రసాద్ ప్రకటించారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన కోరారు. ఇక నుంచి రానున్న కాలంలో నిధులు వెంటవెంటనే మంజూరవుతాయన్నారు.