చెరువులో పడి ఎంపీటీసీ సభ్యుడి మృతి

by  |
చెరువులో పడి ఎంపీటీసీ సభ్యుడి మృతి
X

దిశ, వరంగల్: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం విస్సంపల్లి ఎంపీటీసీ సభ్యుడు బానోత్ వెంగల్ రావు(29) మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: mptc died, sunk in pond, warangal, accidental death

Next Story

Most Viewed