‘అమాయకుల్లా నటిస్తే ప్రజలు నవ్వుతున్నారు’

by  |
‘అమాయకుల్లా నటిస్తే ప్రజలు నవ్వుతున్నారు’
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ మంత్రులు అవినీతికి పాల్పడి ఇప్పుడు అమాయకుల్లా నాటకాలాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా మండిపడ్డారు.

‘అచ్చెన్న, ఉమ, యనమల, కాల్వ, పరిటాల, నారాయణ ఇలా టీడీపీ హయాంలోని మంత్రులు దోచుకున్న ప్రజాధనంలో 60శాతం పెదబాబు, చినబాబులకు ముడుపులుగా వెళ్లాయి. అందుకే అవినీతిని ప్రోత్సహించారు. ఇప్పుడు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుల్లా నాటకాలాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed