- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: కడప ఉక్కు కార్మాగారంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో 30 వేల మందికి ఉపాధిని అందించేలా ఉక్కు కర్మాగారం మొదలవడం రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలికినట్లయిందని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కడప స్టీల్ ఫ్యాక్టరీతో పారిశ్రామికంగా రాష్ట్రంలో నవ శకం మొదలవుతుంది. 30 వేల మందికి ఉపాధి కల్పించనున్న ఈ కర్మాగారం వెలుగు దివ్వెలా అభివృద్ధికి దారి చూపుతుంది. కొరియన్ ఉక్కు దిగ్గజం ‘పోస్కో’ ప్రభుత్వ చొరవను ప్రశంసించడం యువ సిఎం జగన్ గారి సంకల్పాన్ని బలపర్చినట్టయింది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 30, 2020
ఇదే వెలుగు దివ్వెలా అభివృద్ధికి దారి చూపుతుందన్నారు. కొరియన్ ఉక్కు దిగ్గజం పోస్కో ప్రభుత్వ చొరవను ప్రశంసించడం అందుకు సంకేతమన్నారు. సీఎం జగన్ సంకల్పానికి ఇదే నిదర్శనమని ఎంపీ విజయసాయి వ్యాఖ్యానించారు.