- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రామతీర్థంలోని ఆలయ సందర్శనకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. విగ్రహాల ధ్వంసం అంశంలో అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన విజయసాయి తొలుత కొండపైకి వెళ్లి ధ్వంసమైన విగ్రహాలను చూసి కిందకు వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో అప్పటికే అక్కడకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు విజయసాయి కారును అడ్డగించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఎంపీ కారు అద్దాలను రాయితో ధ్వంసం చేసి పరారయ్యాడు. నిరసనకారులు ఎక్కువగా ఉండటంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో విజయసాయిని పోలీసులు కాలినడకన తీసుకెళ్లి వేరే వాహనంలో పంపించారు.
Next Story