విజయసాయి రెడ్డి పాదయాత్ర.. ఎప్పుడంటే

by  |
విజయసాయి రెడ్డి పాదయాత్ర.. ఎప్పుడంటే
X

దిశ,వెబ్ డెస్క్: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకు 22 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. కార్మికుల ఆందోళనలకు మద్దతుగా ఈ పాదయాత్ర చేస్తున్నట్టు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కార్మిక సంఘాలు ప్రధాని అపాయింట్ మెంట్ కోరాయని చెప్పారు. ఎంపీలందరు కలిసి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరతామని చెప్పారు.

Next Story

Most Viewed