- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తనకు లుక్నోట్ నోటీసులు జారీ చేయడంపై ఎంపీ సుజనా చౌదరీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ప్రస్తుతం ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన సుజనా చౌదరీని ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నోటీసులు జారీ అయినందున దేశం విడిచి వెళ్లరాదని విచారణ అధికారులు ఎంపీకి స్పష్టంచేశారు. దీనిపై ఎంపీ సుజనా స్పందిస్తూ.. తానేమీ దేశం విడిచి పారిపోవడం లేదని, అన్యాయంగా తనను అడ్డుకున్నారంటూ అధికారులపై సీరియస్ అయ్యారు. అందులో భాగంగానే రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
Next Story