- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఓ ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదే సమయంలో అటు వైపుగా చేవెళ్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వెంటనే తన వాహనాన్ని ఆపారు. క్షతగాత్రులను పక్కన తోటి వారి సహాయంతో 108 అంబులెన్స్ పిలిపించి అందులో హాస్పిటల్కు పంపించారు. వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను, ఫోన్ చేసి వైద్యులను ఆదేశించారు.
Next Story