- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రఘురామ కృష్ణమ రాజుకు ఉద్వాసన…
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నుంచి ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఉద్వాసనకు గురయ్యారు. కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన తొలగించబడ్డారు. ఆయన స్థానంలో వైసీపీ ఎంపీ బాల శౌరికి అవకాశం లభించింది. ఈ మేరకు అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చినట్టు లోక్ సభ సచివాలయం ప్రకటించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నుంచి ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఉద్వాసనకు గురయ్యారు. కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన తొలగించబడ్డారు. ఆయన స్థానంలో వైసీపీ ఎంపీ బాల శౌరికి అవకాశం లభించింది. ఈ మేరకు అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చినట్టు లోక్ సభ సచివాలయం ప్రకటించింది.
Next Story






