రఘురామ కృష్ణమ రాజుకు ఉద్వాసన…

by  |
raghurama krishnam raju
X

దిశ, వెబ్ డెస్క్:
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నుంచి ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఉద్వాసనకు గురయ్యారు. కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన తొలగించబడ్డారు. ఆయన స్థానంలో వైసీపీ ఎంపీ బాల శౌరికి అవకాశం లభించింది. ఈ మేరకు అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చినట్టు లోక్ సభ సచివాలయం ప్రకటించింది.


Next Story