- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలు అధికారికంగా నిర్వహించాలన్న లేఖపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణమ రాజు మండి పడ్డారు. ఏ హోదాలో జన్మదిన వేడుకలు నిర్వహించాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సీఎం కోసం యాగం చేసినంత మాత్రానా ఇతర దేవాలయాల్లో స్వరూపనందేంద్ర జన్మదిన వేడుకలను జరుపుకోవాలనుకోవడం హిందూ మతాన్ని కించపరచడమేనని తెలిపారు. ఎవరో రాసిన లేఖకు ప్రభుత్వ అధికారి స్పందించి దేవాలయాలకు ఫార్వర్డ్ చేయడం శిక్షించాల్సిన అంశమని అన్నారు. ఈ లేఖ రాసిన అధికారిపై సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story