- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు రాజధానులపై మరోసారి ఆలోచించండి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. 80 ఎంపీలు ఉన్న యూపీలాంటి పెద్ద రాష్ట్రానికి ఒకే రాజధాని ఉన్నప్పుడు.. చిన్న రాష్ట్రమైన ఏపీకి మూడు రాజధానులు అవసరమా అన్న రాంమాధవ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఓసారి ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ప్రజల మనసులను గాయపర్చిందన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. 80 ఎంపీలు ఉన్న యూపీలాంటి పెద్ద రాష్ట్రానికి ఒకే రాజధాని ఉన్నప్పుడు.. చిన్న రాష్ట్రమైన ఏపీకి మూడు రాజధానులు అవసరమా అన్న రాంమాధవ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఓసారి ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ప్రజల మనసులను గాయపర్చిందన్నారు.
Next Story






