- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. డంపింగ్ యార్డు, రోడ్డు సమస్యలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తాననే తనను ప్రభుత్వ కార్యక్రమాలకు, సమావేశాలను పిలవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతీ కార్యక్రమంలో ఇదే విధంగా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒక పార్లమెంట్ సభ్యుడైన తనను పిలవకపోవడం ఏంటని, దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తా అని హెచ్చరించారు.
Next Story