- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > Komatireddy Venkat Reddy: మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X
దిశ, మోత్కూరు: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఉమ్మడి ఆత్మకూర్(ఎం) మండలం కదిరెనిగూడెం గ్రామానికి చెందిన నలమాస అశోక్(32) అనే గీత కార్మికుడు తాటి చెట్టు నుండి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గత 15 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అతని భార్య కూడా గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించడంతో.. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయి, మానవత్వంతో స్పందించి తక్షణ సహాయంగా లక్ష రూపాయలు అశోక్ కుటుంబానికి అందజేశారు.
- Tags
- komati reddy
Next Story