సంజాయిషీ ఇవ్వాలి : కనకమేడల

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణంపై ఎంపీ కనకమేడల రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ&#8230; అమరావతి నిర్మాణానికి ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణం 90 శాతం పూర్తయిందని తెలిపారు. గతంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు భిన్నంగా, ఎందుకు వ్యవహరిస్తున్నారో సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.</p>

సంజాయిషీ ఇవ్వాలి : కనకమేడల
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణంపై ఎంపీ కనకమేడల రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమరావతి నిర్మాణానికి ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణం 90 శాతం పూర్తయిందని తెలిపారు. గతంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు భిన్నంగా, ఎందుకు వ్యవహరిస్తున్నారో సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story