- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేస్తామని రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు అన్నారు. ఇప్పటికే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వందల కొద్ది లేఖలు రాసినా కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఏదేళ్లుగా పోరాటం చేస్తున్నామని.. రైతులకు రావాల్సిన యూరియా విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వివరించారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుతో రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం లేదని కేకే విమర్శించారు. పార్లమెంటులో ఈ బిల్లును తప్పకుండా వ్యతిరేకిస్తామని చెప్పారు. జాతీయ రహదారుల విషయంలోనూ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, కేంద్రం నుంచి మొత్తం రూ.8,755 కోట్లు రాష్ట్రానికి రావాలని తెలిపారు.
Read Also..
Next Story