- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఉప ఎన్నికలో అభివృద్ధే ఎజెండాగా బీజేపీ, జనసేన పోటీ చేస్తుందని బీజేపీ నేత జీవీఎల్ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి అనేది అరుదుగా కనిపించే మాటన్నారు. రాష్ట్రంలో కుల, ధన రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయని విమర్శించారు. వైసీపీ, టీడీపీ తిరుపతి ప్రాంత అభివృద్ధికి చేసిన ద్రోహం గురించి ప్రజలకు చెబుతామన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతితో కూడిన అభివృద్ధి జరిగిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి కోసమే అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రాంత అభివృద్ధిపై బీజేపీ చర్చకు సిద్ధమని జీవీఎల్ సవాల్ విసిరారు.
Next Story