- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో వైసీపీ, టీడీపీ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ విమర్శించారు. వైసీపీ, టీడీపీలు ఒకే బాటలో బడ్జెట్ను తప్పుబడుతున్నాయని మండిపడ్డ జీవీఎల్.. బీజేపీని చూస్తే ఆ రెండు పార్టీలకు నోట మాట రావడం లేదన్నారు. వాస్తవాలు మాట్లాడకుండా రాజకీయం చేయడం తగదని, గతంలోనూ టీడీపీ అలాచేసి దెబ్బతిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సైతం చావు దెబ్బ తింటుందన్నారు. ఏపీకి వచ్చే ఐదేళ్లలో రూ.2.34లక్షల కోట్ల నిధులు రాబోతున్నాయని స్పష్టం చేశారు.
Next Story