- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యప్రదేశ్లో బీజేపీ జోరు
<p>దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్లో ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 28 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 19 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 9, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సాంవెర్ నుంచి పోటీ చేసిన తులసీరామ్ సిలావట్, గ్వాలియర్ నుంచి పోటీ చేసిన ప్రద్యేమ్నసింగ్, అనూప్పూర్ నుంచి బీజేపీ తరపున పోటీకి దిగిన బిసాహూలాల్ తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్లో ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 28 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 19 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 9, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సాంవెర్ నుంచి పోటీ చేసిన తులసీరామ్ సిలావట్, గ్వాలియర్ నుంచి పోటీ చేసిన ప్రద్యేమ్నసింగ్, అనూప్పూర్ నుంచి బీజేపీ తరపున పోటీకి దిగిన బిసాహూలాల్ తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Next Story






