- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో శనగపంట నీటిపాలయితే.. ప్రభుత్వం.. కేంద్రానికి లేఖ రాసి వదిలేసిందని ఎంపీ సీఎం రమేశ్ తప్పుబట్టారు. కనీసం పంట నస్టాన్ని కూడా అంచనా వేయలేదని, కేంద్ర బృందం వచ్చి నష్టం అంచనా వేస్తుందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సబ్సిడీ, పనిముట్లు, ఎరువులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతంలో 15లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట నష్టం జరిగిందని, రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు దెబ్బతిన్నాయన్నారు.
Next Story