- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
గవర్నర్ లాల్జీ టాండన్తో మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటామని, తేదీని ఖరారు చేయాలని కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ‘బలపరీక్షకు సిద్ధంగా ఉన్నాం. కానీ, నిర్భందంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను విడిచిపెడితేనే ఇది సాధ్యం అవుతుంది’. అని కమల్నాథ్ చమత్కరించారు. కాగా, సొంత పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేయడంతో కమల్నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది.
tag; cm kamalnth, meets, governor, bhopal
Next Story