- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న నారింజ ప్రాజెక్టు పూడికతీత పనులను ఎంపీ బి.బి.పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారింజ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులతో పాటు పూడికతీత పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రైతులకు ఉచితంగా పూడికతీత మట్టిని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనిక్ రావు, ఎమ్మెల్సీ ఫరిదొడ్డిన్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సంగారెడ్డి కలెక్టర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story