- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరే అంశంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడినట్లు సంజయ్ తెలిపారు.
ఉద్యమకారులను కాపాడుకోవాలని కేంద్రానికి సూచించినట్లు బండి చెప్పుకొచ్చారు. అదే విధంగా కమల దళపతి రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయం సేకరించగా ఈటల చేరికపై వారు పాజిటివ్గా ఉన్నట్లు తేలింది. కొందరు నేతలైతే ఈటలను పార్టీలో చేర్చుకోవాలని తనకు సూచించినట్లు కరీంనగర్ ఎంపీ వెల్లడించారు. కాగా, మరో రెండు రోజుల్లో ఈటల చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు.
Next Story