- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తగిలింది. జాంబాగ్ డివిజన్ అభ్యర్థి మద్దతుగా సోమవారం ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం తమకు అందలేదని అసదుద్దీన్ని మహిళలు నిలదీశారు. కష్టకాలంలో తమను పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్ ఓవైసీ వెనుదిరిగారు.
Next Story