'Veerasimha Reddy' మూవీ..ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే ట్రైలర్ రిలీజ్

by Disha Web Desk 10 |
Veerasimha Reddy మూవీ..ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే ట్రైలర్ రిలీజ్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా 'వీర సింహారెడ్డి'. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీగా ఉన్న సినిమా ట్రైలర్ రిలీజ్ అప్డేట్, లాంచింగ్ ఈవెంట్ డీటెయిల్స్ కోసం ఆడియన్స్‌ను వెయిట్ చేయమని కోరుతూ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. అయితే ఒంగోలులో జనవరి 6వ తేదీన జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే ట్రైలర్ విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

Read More..

Pawan Kalyan అభిమానులను నిరాశపరుస్తున్న 'Unstoppable'



Next Story