'Shakini Dakini'గా వచ్చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్..

by Disha Web Desk 6 |
Shakini Dakiniగా వచ్చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీస్ రెజీనా కసాండ్రా, నివేథా థామస్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని'. కొరియర్ మిడ్ నైట్ రన్నర్స్'చిత్రం ఆధారంగా డైరెక్టర్ సుధీర్ బాబు తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు రూపొందిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఆఫీయల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా, శాకిని డాకిని టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. కాగా, సెప్టెంబర్ 16న థియేటర్స్‌కు రానుంది.

బిగ్ బాస్ నటి కన్నుమూత..


Next Story

Most Viewed