- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?
by Disha Web Desk 7 |
X
దిశ, వెబ్డెస్క్: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ వంశీ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. గజదొంగ స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్ల్లో రిలీజైంది. దసరా సెలవుల్లో బొమ్మపడినా యావరేజ్ టాక్నే సొంతం చేసుకుంది. ఇక అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మేరకు అమెజాన్ ప్రైం ట్విట్టర్ వేదికగా.. ఈ రోజు నుంచి ‘టైగర్ నాగేశ్వరరావు’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అందుబాటులోకి రాగా.. హిందీ వెర్షన్కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరి ఓటీటీ ప్లాట్ ఫాంలో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Next Story