'మారేడుమిల్లి ప్రజానీకం'.. ట్రైలర్ లాంచ్ అప్‌డేట్

by Disha Web Desk 6 |
మారేడుమిల్లి ప్రజానీకం.. ట్రైలర్ లాంచ్ అప్‌డేట్
X

దిశ, సినిమా : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ ఇంట్రెస్టింగ్ అండ్ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీని దర్శకుడు ఏఆర్ మోహన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ ఈ నెల 25న విడుదల కాబోతుంది. నిజానికి ఈ శుక్రవారమే(నవంబర్ 11) సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 11న థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఆ మరుసటి రోజున(నవంబర్ 12న) యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రైలర్ లాంచ్ కానుంది. మొత్తానికి ఈ విధంగా సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేసింది మూవీ యూనిట్.

ఇవి కూడా చదవండి: మరో న్యూ గెటప్‌లో ఆశ్చర్యపరచనున్న karthi ..



Next Story

Most Viewed