‘విరూపాక్ష’ సీక్వెల్‌‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

by Disha Web Desk 7 |
‘విరూపాక్ష’ సీక్వెల్‌‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 21న రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మూవీ టీమ్ తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ‘విరూపాక్ష’కు సీక్వెల్ వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు స్పందించిన దర్శకుడు కార్తీక్ ‘ఇప్పటికైతే అనుకోలేదు. నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. కొంత టైం పడుతుంది’ అని తెలిపాడు.

Also Read..

'పుష్ప' పార్ట్-3 కూడా ఉంది..!

Next Story

Most Viewed