- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తేజస్వీ ప్రెగ్నెంట్.. అందరిముందు నిజం బయటపెట్టిన విశ్వక్సేన్?
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ ఆహా ఓటీటీలో ‘‘ఫ్యామిలీ ధమాకా’’ అనే కొత్త షో ప్రారంభించారు. కాగా దసరా సందర్భంగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ.. కాస్త బోల్డ్ టాక్తో నడిచిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ షోలో.. సిమ్రాన్ చౌదరి, చాందిని, అనీషా, అనన్య, బిగ్బాస్ బ్యూటీ తేజస్వితో పాటు పలువురు సందడి చేశారు. ప్రోమో స్టార్టింగ్ నుంచి చివర వరకు డబుల్ మీనింగ్ డైలాగులో విశ్వక్ యంగ్ హీరోయిన్లను తెగ ఆడేసుకున్నాడు. ‘‘రెండేళ్ల నుంచి అనీషాకు నాపై కోపం ఉంది. హోలీ రోజు సిగ్గులేకుండా కలర్ పూశాను. తను అప్పుడు ప్రెగ్నెంట్. సారీ అనీషా అన్నాడు. ఆ ఆప్షన్స్ నాకు ఉన్నాయా? అంటూ తేజు నవ్వుతూ అనడంతో.. వెంటనే నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావ్’ అంటూ విశ్వక్ కౌంటర్ వేశాడు. ఇక తను ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఇక జనాలు.. ‘తేజస్వీ సైలెంట్గా ఉందంటే నిజంగా ప్రెగ్నెంటా? ఏంటి? అంటు కామెంట్స్ పెడుతున్నారు.