- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హైబ్రిడ్ పిల్ల?
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేటితరం హీరోయిన్ల మాదిరిగా గ్లామర్ షోలు, ఎక్స్పోజింగ్లకు పోకుండా.. నటనకు మాత్రం ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఇక సాయిపల్లవి గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఏమిటంటే.. ఇప్పటివరకు దక్షిణాది చిత్రాల్లో నటించిన ఆమె త్వరలోనే బాలీవుడ్ ఆరంగేట్రం చేయనుందట. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాబోయే చిత్రంలో సాయిపల్లవి నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : ఫుల్ జోష్లో దూసుకుపోతున్న 'Unstoppable Season 2'