- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న రవీనా టాండన్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: నటి రవీనా టాండన్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 50 ఏళ్ల నటి కళల రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. కాగా గతంలో పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన సమయంలో నటి ఇలా అంది.. "నేను చాలా గౌరవించబడ్డాను.. [ప్రజల] ప్రేమ కారణంగా నేను పరిశ్రమలో చాలా సంవత్సరాలు కొనసాగాను" అని చెప్పుకొచ్చింది.
Next Story