ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న రవీనా టాండన్

by Disha Web Desk 12 |
ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న రవీనా టాండన్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి రవీనా టాండన్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 50 ఏళ్ల నటి కళల రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. కాగా గతంలో పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన సమయంలో నటి ఇలా అంది.. "నేను చాలా గౌరవించబడ్డాను.. [ప్రజల] ప్రేమ కారణంగా నేను పరిశ్రమలో చాలా సంవత్సరాలు కొనసాగాను" అని చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed