37ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న వర్మ.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 23 |
37ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న వర్మ.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. తనకు నచ్చిన స్టైల్‌లో సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్‌పై ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ వివాదాలకు మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ పిక్ అభిమానులతో పంచుకున్నాడు. ‘37 ఏళ్ల తర్వాత.. ‘ఆచార్య నాగార్జున యూనివర్సిటీ’ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నా. 1985లో సివిల్ ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాను. అప్పట్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ, ఇప్పుడు ఫైనల్‌గా పట్టా అయితే తీసుకున్నా’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేశాడు.

Next Story

Most Viewed