'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్‌కు S. S. Rajamouli ఎంత తీసుకున్నాడో తెలుసా?

by Dishanational4 |
బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌కు S. S. Rajamouli ఎంత తీసుకున్నాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లే రాబడుతోంది. ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర' సినిమా బాలీవుడ్‌లో మూడు రోజుల్లో రూ.300 కోట్లు రాబట్టింది. అయితే, ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేశారు. కాగా, తెలుగు రాష్ట్రలో బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్‌ను ప్రమోట్ చేయడానికి రాజమౌళి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాత కరణ్ జోహార్ నుంచి రాజమౌళి రూ.10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక చిత్రం 410 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

Also Read : ఢిల్లీలో రావణుడిని దహనం చేయనున్న ప్రభాస్

Also Read : జనగణమన మూవీపై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed