- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘అసుర సంధ్య వేళ’.. దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న ఏవీఎస్ వారసుడు
by Disha Web Desk 17 |
X
దిశ, సినిమా: ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు ఏవీయస్ (ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం) వారసుడు.. ప్రదీప్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు ‘అసుర సంధ్య వేళ’ అనే టైటిల్తో ఓ హారర్ లవ్ స్టోరిని తెరకెక్కించబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు. అంతేకాదు ఇందులో ప్రముఖ స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ మార్చి నెలలోనే ఘనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపిన మేకర్స్ త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Next Story