- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రభాస్ రాత్రి అయితే అదే పని చేసేవాడు..షాకింగ్ విషయాలు బయటపెట్టిన జిగిడి దోస్త్!
దిశ, సినిమా : బాహుబలి సినిమాతో మంచి హిట్ అందుకున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయారు ఈ క్రేజీ హీరో. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ వరుసగా సినిమాలు చేసినా అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇటీవల కేజీఎఫ్ సినిమాతో హిస్టరీ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీ సలార్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత రెబల్ స్టార్ మంచి సక్సెస్ అందుకొన్నాడు.
అయితే తాజాగా ప్రభాస్ జిగిడి దోస్త్ శ్రీను ఆయనపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. గతంలో ఆయన మన డార్లింగ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీ అయిపోయాడు కానీ, గతంలో ఇలా ఉండకపోయేవాడు. ఆయన రాత్రి అయితే చాలు..నైట్ అవుట్లు చేసి ఫుడ్ బాల్ లాంటి గేమ్స్ ఎక్కువగా ఆడేవారంటూ చెప్పుకొచ్చారు . కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read More..
ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఖుషీలో ఫ్యాన్స్