- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అటకెక్కిన 'పవర్ పేట'.. శర్వాతో చైతన్య నెక్స్ట్..??
by Web Desk |
X
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన లేటెస్ట్ మూవీ 'పవర్ పేట'ను స్టార్ట్ చేశాడు. కానీ నితిన్ ప్రస్తుత మార్కెట్ కారణంగా మేకర్స్ బడ్జెట్ విషయంలో కాస్త తటపటాయిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా బడ్జెట్ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటోందని కూడా టాక్ వచ్చింది. దీంతో దర్శకుడు కృష్ణ చైతన్య ప్రస్తుతానికి ఈ సినిమాను అటకెక్కించాడట. చైతన్య తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడని టాక్ వినిపిస్తోంది.
తన తదుపరి సినిమా కోసం ప్లాన్ రెడీ చేశాడట. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేయనున్నాడట. ఈ సినిమా శర్వానంద్ కొత్తగా కనిపిస్తాడని, చైతన్య శర్వా కోసం పాత్రలో కొత్తదనాన్ని యాడ్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా వస్తుందేమో చూడాలి.
Next Story