పవన్ కల్యాణ్ నలుగురు ఉన్నా ఒంటరే.. నన్ను పిలిచినా వచ్చేదాన్ని బావ అంటూ శ్రీరెడ్డి కామెంట్స్

by Disha Web Desk 6 |
పవన్ కల్యాణ్ నలుగురు ఉన్నా ఒంటరే.. నన్ను పిలిచినా వచ్చేదాన్ని బావ అంటూ శ్రీరెడ్డి కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించిన దానికంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వివాదాస్పద పోస్ట్‌లు షేర్ చేస్తోంది. పలు స్టార్ హీరోలపై ఈ అమ్మడు నిత్యం షాకింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటుంది. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా, శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. వరుణ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ హాజరయిన ఫొటోలను కూడా తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ‘‘ నలుగురు పెళ్ళాలు ఉన్నా ఒంటరోడే నా దేవుడు. రమ్మంటే నేను వచ్చేదాన్ని కదా పావలా బావ. మన ఇద్దరం ఈడు జోడుగా చెట్టాపట్టాలేసుకొని నాగబాబు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నా సామి రంగ’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిని ట్రోల్ చేస్తున్నారు.

Also Read: 'అందరి కళ్లు నా పైనే' అంటూ.. పోస్ట్ చేసిన అనసూయ

నేడు మ్యాచో స్టార్ పుట్టిన రోజు.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న గోపీచంద్

పవన్ కళ్యాణ్ దేవుడు.. బాలయ్య బాబు వేస్ట్? బండ్ల గణేష్ ట్వీట్‌తో ఫ్యాన్స్ రచ్చ

Next Story

Most Viewed