దాదాపు పదేళ్ల తర్వాత జోడికట్టనున్న.. నయన-జై

by Disha Web Desk 9 |
దాదాపు పదేళ్ల తర్వాత జోడికట్టనున్న.. నయన-జై
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార, జై జంటగా ‘‘రాజా రాణి’’ చిత్రంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల క్రితం వీరిద్దరు మంచి కంటెంట్‌ ఎంచుకొని, లవ్, ఎమోషనల్ సీన్లతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్లీ ఈ జంట జోడికట్టనున్నారు. త్వరలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని.. ఏప్రిల్ 6వ తేదీన (నిన్న) ఈ హీరో పుట్టిన సందర్భంగా నయనతార 75వ సినిమాలో జై నటిస్తున్నట్లు ‘జీ స్టూడియోస్ ప్రకటించింది. ఈ రాబోయే చిత్రం ప్రకటనతో నయన వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పనుందన్న తప్పుడు ప్రచారానికి బ్రేక్ పడింది.

ఇవి కూడా చదవండి: రష్మికకు రింగ్ తొడిగిన విజయ్ దేవరకొండ.. పోస్ట్ వైరల్

Next Story